Wednesday, September 26, 2012

భాగ్యనగరంలో మొన్నటి ఆదివారం

మన కాలేజి కలయిక తర్వాత   భాగ్యనగరంలో మొన్నటి ఆదివారం ఇక్కడి మిత్రులం కలుసుకున్నాము. హోటల్ మినెర్వాలో జరిగిన ఈ కలయికలో మిత్రులు ఎడమనుంచి మీనా,సుశీల,స్వరూప (తిరుపతి నుంచి ఇక్కడ వాళ్ళ చిన్నమ్మాయి దగ్గర్కొచింది),నేను,ఆనంద్,నారాయణ,ముద్దుక్రిష్ణారెద్ది వున్నాము. చాలా సంతోషం కలిగించిన విషయం ఈ కలయికకు ఆనంద్ సతీమణి(స్వరూప వెనకాల వుంది),ముద్దు సతీమణి,ముద్దు కూతురు శ్రీమతి హరిత ఇంకా రెడ్డెప్ప కూతురు(మధ్యలో) కుమారి దివ్య జ్యోతి, స్వరూప కూతురు (ఫోటో తీసింది ఆ అమ్మాయే-థాంక్స్ అమ్మా!)మన అతిధులుగా రావటం.

నేను కోరేదేమిటంటే మిత్రులంత ఇలా బెంగుళూర్లో, మదనపల్లెలో అప్పుడప్పుడు కలుస్తూవుండాలని. ఆలోచించండి.

 

No comments:

Post a Comment